ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 14 వ భాగంః
ఇందులో
Krishna Murthy lonely journey started
Rajagopal, Rosalind to assist
JK World Tours continued as usual
Anne Besant and Lead Beater Last days
Some incidents happened in 1930, 1931, 1932 and 1933
మరిన్ని విశేషాలు 15 వ భాగంలో.
Fler avsnitt av KiranPrabha Telugu Talk Shows
Visa alla avsnitt av KiranPrabha Telugu Talk ShowsKiranPrabha Telugu Talk Shows med kiranprabha finns tillgänglig på flera plattformar. Informationen på denna sida kommer från offentliga podd-flöden.
